రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల
మండలంలోని చౌడమ్మ కొం డూర్ గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత దంపతులు, కుటుంబ సభ్యు లు గురువారం ప్రత్యేక ప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ప్రపంచమే అబ్బురపడేలా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల ప్రకృతి సంపదను అదేరీతిలో మహాద్భుతం గా రూపొందించారు.
నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెంద�
Special Prayers | భారత సేనలు విజయం సాధించాలని, సరిహద్దుల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ అప్పాజీపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Dharmapuri | జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో అధికారులు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే ఎంతో పవిత్రమైన అల్లు బండపై కూలర్�
లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డులో తమకు కచ్చితంగా స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం డిమాండ్ చేసింది.
మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆమెను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతించారు.
భగవంతుడు ‘ఇందు గలడు.. అందు లేడ’ని నిరూపించిన అవతారమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమైన ఉగ్ర నరసింహుడు.. ఆపై లక్ష్మీనృసింహుడిగా మన రాష్ట్రంలో వివిధ క్షేత్రాల్లో కొలువుదీరాడు.
ఎమ్మెల్సీ కవిత (Kavitha) నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. �
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిర�