KTR | ‘లగచర్ల ఎస్సీ, ఎస్టీ రైతులను అక్రమంగా అరెస్టు చేశారు. స్టేషన్కు తీసుకెళ్లి కేసులు నమోదు చేయకుండా చిత్రహింసలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. లగచర్ల ఆడబిడ్డలను లైంగికంగా వేధించారు. మానవ హకులను ఉల
‘మా భూములు మాకే’నని మర్లబడ్డ దేవీబాయి, పాత్లావత్ జ్యోతి, గోబీబాయి, హకీంపేట అనంతమ్మ, వాల్కీబాయి, రత్నిబాయి, మున్నీబాయి, సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ గుర
లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టం వచ్చినట్టు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప�
కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో లగచర్ల గిరిజన రైతుల్లో అభిమానం ఉప్పొంగింది. దారి పొడవునా ఆటపాటలు, హారతులిచ్చి వారి సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం �
సీఎం రేవంత్రెడ్డి సొంత నియో జకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కనీవిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది
జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
లగచర్ల రైతులపై పోలీసులు నమోదు చేసిన కేసులో 80 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న రెండో ముద్దాయి సురేశ్కు జైలు నుంచి విముక్తి లభించింది. ఈ కేసులో ప్రత్యేక పీడీపీపీ కోర్టు ఇటీవల సురేశ్కు షరతులతో కూడిన బెయిల
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై బొంరాస్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న బొగమోని సురేశ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ పీడీపీపీ ప్రత్యేక కో�
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సురేశ్ను 4 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బొంరాస్పేట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ఇన్చార్జి ఏసీబీ కోర్టు జడ్జీ మహ్మద్ అఫ్ర
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితోపాటు మరో 23 మంది లగచర్ల రైతులు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక (పీడీపీపీ) కోర్టు ఎదుట హాజరయ్యారు.
Lagacharla | ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సర్కారుపై ఎదురుతిరిగిన రైతులు న్యాయపోరాటంలో బెయిల్ పొందారు. స్వేచ్ఛగా స్వగ్రామాలకు చేరినప్పటికీ రైతులను భయం వీడలేదు. ప్రభుత్వం మరో కేసులో అరెస్టు చేస్
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి ఫార్మా విలేజ్ బాధిత రైతులు శుక్రవారం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జైలులో ఉన్న 17 మంది రైతులు 37 రోజుల తర్వాత జైలు ను�
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల రైతులు శుక్రవారం విడుదల కానున్నారు. నాంపల్లి స్పెషల్ కోర్టు రెండురోజుల క్రితం లగచర్ల రైతులకు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సాయంత్రం వరకు బెయిల్�