కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి.. జైలులో పెట్�
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్ల
చట్టం ముందు అందరూ సమానమే. ఈ సంగతి ఎన్నో న్యాయ పోరాటాల్లో నిగ్గుదేలిన సంగతి తెలిసిందే. కానీ, సమానత్వం అనేది చట్టానికి భాష్యం చెప్పే తీర్పరి వ్యవస్థ మీద కొంత, దానిని ప్రభావితం చేసే ప్రభుత్వ వ్యవస్థల మీద కొం�
బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన లగచర్ల రైతులు దాదాపు 34 రోజులుగా జైలులోనే మగ్గుతున్నారు. బెయిల్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ప్రముఖుల విషయంలో గంటల వ్యవధిలోనే లభ�
సీఎం రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘భూములు ఇవ్వబోమన్నందుకు కాంగ్రెస్ సర్కార్ గోస పెడుతున్నది.. మా కన్నీటి బాధ తీరేదెప్పుడు.. మా వాళ్లకు ఏమైనా అయితే మాకు దిక్కెవరూ..! అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటరు.. మా బతుకులు ఏం కావాలె.. మమ్మల్ని సాకేదెవరు.
ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సామాజికవర్గాల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలో గురువా రం ఆయన చిట్చాట్ నిర్వహించారు. లగ�
లగచర్ల రైతుల పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) రాజన్నసిరిసిల్ల జిల్లా మూడో మహాసభల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సీపీఎ�
లగచర్ల రైతుల హక్కుల కోసం గిరిజనులను ఏకం చేసి ఐక్య ఉద్యమాన్ని చేపడుతామని సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వడ్త్యా కల్యాణ్నాయక్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై మోపిన అక్రమ కేసులను వె�
లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందు�
లగచర్ల రైతుల ఆవేశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పాలక పక్షం.. వారి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాల్సిన పాలకులు.. తమ అసమర్థత కారణంగా తలెత్తిన �