వికారాబాద్ జిల్లాలోని లగచర్ల రైతులది ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు అని పీవోడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించకుండా దాడి చేశారనే కోణంలోనే రైతులపై
లగచర్లలో అమాయక గిరిజన రైతులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొడంగల్ నియోజవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తూ.. ఆ జీవన్మరణ పోరాటంలో మిలిటెంట్ ఉద్యమం చేపడితే వారిపై కేసులు పెడతారా? లగచర్ల రైతుల పోరాటాన్ని వక్రీకరిస్తారా? అంటూ తెలంగాణ
కేసులు పెట్టాల్సింది అమాయక గిరిజన రైతులపై కాదని, ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదని చెప్పినా వినకుండా అధికారులను ఉసిగొల్పుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీద నమోదు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్