లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రావడం కాంగ్రెస్ నిరంకుశత్వంపై రైతులు సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. ‘35 రోజుల తర్వాత అయినా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా లగచర్ల గిరిజన రై
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులోఅరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు �
అరెస్టులకు భయపడేది లేదని.. పోరాటం తమకు కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే తె లంగాణలో మాత్రం సీఎం రేవంత్రెడ్డి స్వీయ రాజ్యాం గం అమ�
‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులకు సంకెళ్లు వేస్తారా? జైలులో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.. అన్నదాతలను బేషరతుగా విడుదల చేయాలి’ �
ఫార్మా సెజ్కు తమ భూములు ఇవ్వమని చెప్పి న లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడతా రా అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. భేషరతుగా ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడు�
లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్లోని అంబేద
ప్రభుత్వం రైతులపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, సాగు భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమని సీఎం రేవంత్రెడ్డికి మొరపెట్టుకున్నా వదలడం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని దాయర వీధిలో ఉన్న అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, �
‘రేవంత్రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిప�
సామాన్యుల హక్కులను హ రిస్తున్న కాంగ్రెస్ పాలనపై సంఘటితంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం బీడీఎల్ కార్మికులతో నిర్వహించిన సమావేశం�