Baldia | ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులను, సిబ్బంది వివరాలను సేకరించి ఆన్లైన్ ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్ పోర్టల్లో ఆధార్, ఇతర వివరాలను నవీకరించాలని ఆర్థిక శాఖ ఇట�
Labourers | ప్రజాస్వామ్యయుతంగా పాశమైలారం ఫేస్-3 లోగల బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సీఐటీయూ అభినంద
CITU | కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయడం లేదన్నారు సీఐటీయూ మెదక్ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ.
Mission Bhageeratha | దసరా పండుగ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో భవాని మాత ప్రతిష్టాపన కోసం ప్రజలు ఇండ్లను శుద్ధి చేసుకోవడం, బట్టలను ఉతికి వేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాల సమీపంలోని
Labourers | ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వాపస్ తీసుకోవాలని.. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలన్నారు కుమ్రంభీం ఆసిఫా�
Sigachi blast | సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ
labourers | పొద్దంతా కష్టపడితే వెయ్యి బీడీలకు కనీస వేతనం కూడా రావడం లేదని అలాంటి కార్మికులపై పక్షపాత ధోరణిగా వ్యవహరించడం కేంద్రంకు తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి కార్మ�
Labourers | ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సూచించారు.
Pahalgam Terrorists | జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గత ఏడాదిలో జరిగిన టన్నల్ దాడిలో కూడా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు తెల
Labourers Protest | సకాలంలో కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దుండిగల్ మున్సిపాలిటి కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
New Job Cards | జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ, భూమి లేని కూలీలకు కూడా ఆర్ధిక సాయమందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయప�
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.