తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
మున్సిపాలిటీలో వీలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీ రామచందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రామిక భవన్ లో సోమవ
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
మండలంలోని దోడంద గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువ రైతు తుంరం ధాను తనకు వచ్చిన విభిన్న అలోచనతో ఆదివారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్ కల్టివేటర్ పై వ్యవసాయ కూలీలను కూర్చోబేట్టి సరతల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎస్సారెస్పీ డి 86 కాలువలో పూడికతీత పనులు జరుగుతుండగా ఆ వర్కు ఐడీని తమకు కేట�
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో దవాఖాన పాలైన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్�
ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పలు గ్రామాలకు చెందిన 701 మంది కూలీలు రాస్తారోకో నిర్వహించారు.
MLA KR Nagaraju | ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానిక�
ఉమ్మడి జిల్లాలో ‘ఉపాధి హామీ’ లక్ష్యం నీరుగారుతున్నది. ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో పద�
Employment Guarantee | బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు తరలివస్తున్నారు.
రైతు కూలీల ఖాతాల్లో జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా కింద రూ. 6వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని చూపిస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మంది లబ