ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది.
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలు, పెన్గంగ పరీవాహక గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ ఆదిలాబాద్ నుంచి 55 కిలోమీటర్లు.. భీంపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ మారుమూల గిరిగ్రామాల వారు.
పొట్ట చేత పట్టుకుని పనులకు వెళ్తున్న కూలీల ఆటోను కారు అతివేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 12 మందికి తీవ్ర గాయాలైన సంఘటన ఏన్కూరు పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్
: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. కేంద్రం విధించిన అడ్డగోలు నిబంధనలతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకే జంకుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు స్పష్ట�
గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర ఉపాధి లేక వలస వెళ్లినవారితో కళ తప్పిన పల్లెలే కనిపించేవి.. స్వరాష్ట్రంలో ఇప్పుడు అవే పల్లెలు మరొకరికి బతుకుదెరువు చూపుతున్నాయి.