జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూసినా వాళ్లు బతుకు పోరాటంలో మాత్రం ఎన్నడూ అలిసిపోలేదు. కలోగంజో తాగి రెక్కల కష్టం మీద కుటుంబాలను నెట్టుకుంటూ వచ్చారు. పిల్లలను చదివించుకున్నారు.. పెండ్లిండ్లు చేసి బాధ్య�
Khammam | కూలీలతో వెళ్తున్న ఆటో(Aauto overturned) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పది మంది కూలీలకు( laborers) తీవ్ర గాయాలుకాగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
రోజు గడవడం కోసం కష్టపడే శ్రమ జీవులను కాంగ్రెస్ నేతలు నిండా ముంచారు. కుటుంబ పోషణ కోసం ఎదురు చూస్తున్న అడ్డా కూలీలను వాడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు.
Hyderabad | ఇంటి స్లాబ్ కూలి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్..పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లి గ్రామంలో చోటు చోసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఇంటి నిర్మా
బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే కాల్వలోకి దూసుకుపోగా డ్రైవర్తోపాటు కర్ణాటక కూలీలు సురక్షితంగా బయటపడిన ఘటన గట్టు-మాచర్ల మధ్యలో నెట్టంపాడు కాల్వ వద్ద మంగళవారం చోటుచేసుకున్నది.
కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
ఇదొక బంగారు నిధికి సంబంధించిన ఘటన. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతంలో కూలీలు, పోలీసులు ఎవరికి వారు ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక గిరిజన కుటుంబానికి ఒక పాత ఇంటిన
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని ఓ సిమెంట్ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఐరన్ సెంట్రింగ్ కూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది.
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో