17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
కార్మికుల సమ్మె కారణంగా గత పదహారు రోజులుగా సినిమా షూటింగులు నిలిచిపోయిన విషయం విదితమే. ప్రముఖ నటుడు చిరంజీవితో సోమవారం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ కావడం, అదేరోజున ఫిల్మ్ఛాంబర్ అధ్యక్షుడు భరత్
Megastar Chiranjeevi | గత రెండు వారాలుగా కార్మికుల సమ్మె కారణంగా సినిమా షూటింగులు బంద్ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో చిన్న నిర్మాతలు ఆదివారం భేటీ అయ్యారు. వారి సమస్యలన్నింటినీ విన్న చ�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూ�
న్యాయం జరిగే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ చెప్పా రు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్�
ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. గోపన్పల్లిలోని బీటీఎన్జీవోస్ స్థలాల్లో ప్రైవేట్ �
గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అక్కడ ఏకంగా రెండు కంటెయినర్లు వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో జేసీబీలతో పనులు కూడా చేస్�
కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్రకార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో బీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిడాల నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జేఏసీ �
ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి సమస్యలపై పోరాడాలని నిర్ణయించాయి. సంఘాలు ఇటీవల వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంతో సమ్మె నోటీసులను ప్రభుత్వం తక్కువగా అంచ
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, సమ్మె హామీలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఆర్టీసీలో కార్మిక సంఘాల�
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కార్మిక హక్కుల కోసం తమ పార్టీ ముందుండి పోరాడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై సీఎం వైఖరికి వ్యతిరేకంగ�