కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఏకంగా ఆ పార్టీ కార్మిక సంఘాలే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు గడిచినా ఆర్టీసీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఎస్�
గురుకులాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య గురువారం ప్ర�
ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కన్నా ప్రైవేట్ హెల్త్ పాలసీలే మిన్న! ఈ పథకం కోసం 1.5 శాతం వాటా మేం ఎందుకివ్వాలి? మా వాటా ఉన్నప్పుడు ఉచితమెట్లవుతుంది? ట్రస్టు ఏర్పాటు చేయడం, డబ్బులు జమచేయడం.
కార్మికుల రోజువారీ పని గంటలను ఖరారు చేసే నిర్ణయాన్ని కొత్త కార్మిక కోడ్ల ముసాయిదా నిబంధనలు రాష్ర్టాలకే వదిలివేయడంతో ప్రైవేట్ యాజమాన్యాలు కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే అవకాశం ఉందంటూ ఆర్థికవేత్
మణుగూరు పీకే ఓసీపీ 2 బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా కలిసివచ్చే కార్మిక సంఘాలతో టీబీజీకేఎస్ ఐక్య పో�
లేబర్ కోడ్ల అమలుకు ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కనీసం చర్చలు జరపడం లేదు. పైగా కొత్త చట్టాలు కార్మిక సంక్షేమం కోసమే తీసుకొచ్చామని గొప్పలు చెప్తూ ప్రసార మాధ్యమాల్లో కేంద్ర పాలకుల�
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లపై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ నాలుగు కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ�
29 కార్మిక చట్టాలను కుదించి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్కోడ్లు తెచ్చి కార్మికుల �
‘కన్నతల్లికి గంజి పోయనివాడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట’. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాల వ్యవహారం కూడా ఇట్లాగే ఉంది. గడిచిన పదేండ్లలో కార్మికుల సమస్యలను పరిష్కరించడ�
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్కోడ్ల నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక �
శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో, ముసాయిదా నిబంధనలను రీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభ
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు.