ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవీన్మిట్టల్, లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్లతో కూడిన కమిటీని నియమిస్తూ మంగళవారం �
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. శతాబ్ధ కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబ
మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల న�
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముహూర్తం కుదరడం లేదు. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనే లక్ష్యంతో 2023 ఆగస్టులో కేసీఆ
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు ఒక్కొక్కటీ బట్టబయలు అవుతున్నాయా? దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే రెండు బ్లాక్ల గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన �
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవ�
NSF Labors Dharna | బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం
తొమ్మిది నెలలుగా జీతాలు రాక అనారోగ్యం బారిన పడిన ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి �
కేంద్రంలోని మోదీ సర్కార్పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఓ వైపు కార్మిక దినోత్సవం జరుగుతుంటే.. మరోవైపు జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య కార్మికులను అవమానకర రీతిలో నోటి దురుసుతనంతో మాట్లాడారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం విధులకు రా