శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఓ వైపు కార్మిక దినోత్సవం జరుగుతుంటే.. మరోవైపు జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య కార్మికులను అవమానకర రీతిలో నోటి దురుసుతనంతో మాట్లాడారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం విధులకు రా
మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ను ఏకకాలంలో చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన
వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం వేకువ జామున కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లిం�
రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేం�
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో సోమవారం పలు కార్మిక సంఘాలతో
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 3 రోజులపాటు మహాధర్నా (మహాపడావ్) నిర్వహించనున్నాయి. లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఎకో గార్డెన�
రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్ని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయని రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి సందీప్ సింగ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర�
దేశంలో దాదాపు 3 లక్షల మంది బొగ్గుగని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నామని, అతి త్వరలో ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నా�