మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ను ఏకకాలంలో చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన
వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం వేకువ జామున కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లిం�
రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేం�
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో సోమవారం పలు కార్మిక సంఘాలతో
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 3 రోజులపాటు మహాధర్నా (మహాపడావ్) నిర్వహించనున్నాయి. లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఎకో గార్డెన�
రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్ని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయని రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి సందీప్ సింగ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర�
దేశంలో దాదాపు 3 లక్షల మంది బొగ్గుగని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నామని, అతి త్వరలో ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నా�
కార్మిక సంఘాల పిలుపు.. కేంద్ర విధానాలపై నిరసన న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర కార్మిక సంఘ
ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి: కార్మిక సంఘాలు చిక్కడపల్లి, జనవరి 20: కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వసంకర విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు