‘మా రాజకీయ భవిష్యత్తును బుగ్గిపాలు చేసినా, మీ రాజకీయ జీవితం మాత్రం బాగుండాలి’ అంటూ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బీఆర్ఎస్ నేతలు దాసోజ శ్రవణ్, కుర్రా సత్య సత్యనారాయణ సోమవారం బహిరంగ లేఖ రాశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్కు విజ్ఞప్తిచేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్లో పెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్�
ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది.
రాష్ట్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ నిరాకరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు �
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, క�
గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోరకంగా వ్యవహరిస్తూ తమకున్న అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను �
రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారడం ఈ దశాబ్దపు దరిద్రం కాక మరేమని విశ్లేషించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఈ రాష్ట్ర గవర్నర్ అ�
రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్
గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్�