గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా మార్చుకొన్నారని, ఆమెకు గవర్నర్గా కొనసాగే అర్హతే లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమెకు గవర్నర్గా కొనసాగే నైతిక అర్హ�
క్యాబినెట్ ఆమోదించి, పంపించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాంటిదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Harish Rao | గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్�
Prashanth Reddy | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫారసు చ�
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కుర్ర సత్యనారాయణను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశ విశేషాలను మంత్రి కేటీఆర్ విలేకరులకు వివరిం�
Minister KTR | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ