ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్లో శనివారం కారు బోల్తా పడి ఒకరు మృతిచెందిన ఘటన చోటుచేసుకున్నది. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూర్కు చెందిన బొగ్గుల శ్రీను (47)గా పోలీసులు గుర్తిం�
రోడ్డు ప్రమాదంలో గద్వాల యువకుడు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివా రం చోటు చేసుకున్నది. స్థానికుల సమాచారం మేరకు.. జోగుళాం బ గద్వాల జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా కాలనీకి చెందిన గ డ్డ�
కర్నూలు జిల్లా చిన్న టేకూరు శివారు 44వ జాతీ య రహదారిపై శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది అగ్నికి ఆహుతై న విషయం విదితమే. గుర్తుపట్టలేని స్థితి లో ఉన్న మృతదేహాల మాంసపు ముద్దలను.. వారి కుటుంబ సభ్యుల రక్త �
కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రమాదంలో బైక్పై శివశంకర్తోపాటు వెనకాల మరో వ్యక్తి ఎర్రిస్వామి అ
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్ వేమూరి కావేరి బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయక చర్యల
Road accident | లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
Tragedy | కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగింది.
జిల్లా కేంద్రంలోని రాజావీధికి కాలనీకి చెందిన తేజేశ్వర్(32) జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మే 18వ తేదీన పెండ్ల
Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన
Road Accident | ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.