ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
Tragedy | కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగింది.
జిల్లా కేంద్రంలోని రాజావీధికి కాలనీకి చెందిన తేజేశ్వర్(32) జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మే 18వ తేదీన పెండ్ల
Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన
Road Accident | ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Sexual assault | కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై( అత్యాచారం చేసిన నిందితుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి అతడి ఇంటికి నిప్పు అంటించారు.
Accident | కర్నూలు జిల్లా మద్దికేర వద్ద ప్రమాదం జరిగింది. మిరపకోతకు వెళ్లి వ్యాన్లో తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు టైర్పేలి (Tyre burst) విద్యుత్ స్తంభానికి ఢీకొనగా అందులో ఉన్న కూలీల్లో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ
Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకొన్నది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందగా, కర్రల సమరంలో సుమారు 100 మందికి పైగా గాయాల పాలయ్యారు.