హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతికి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ శివారులోని నాగల్దిన్నె వంతెన సమీపంలో చోటుచేసుకున్నది. ఏపీలోని క�
సున్నా వడ్డీ పథకంతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమకు అందడం లేదని, తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని మహిళలు, గ్రామస్థులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి . మనో 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం లక్షా 9,493 యాక్టివ్కేసులున్నాయని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 41,771 మందికి క�
అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామం
అమరావతి : గుడివాడలోని తన సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమవు వీర్రాజు డిమాండ్ చేశారు. క్యాసినో క్రీ�
అమరావతి : కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే కాలినడక దారిలో వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది . వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ