హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతికి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ శివారులోని నాగల్దిన్నె వంతెన సమీపంలో చోటుచేసుకున్నది. ఏపీలోని క�
సున్నా వడ్డీ పథకంతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమకు అందడం లేదని, తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని మహిళలు, గ్రామస్థులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి . మనో 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం లక్షా 9,493 యాక్టివ్కేసులున్నాయని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 41,771 మందికి క�