అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామం
అమరావతి : గుడివాడలోని తన సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమవు వీర్రాజు డిమాండ్ చేశారు. క్యాసినో క్రీ�
అమరావతి : కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే కాలినడక దారిలో వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది . వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
అమరావతి : కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న వైసీపీకి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామాపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజ�
అమరావతి: సాధారణంగా ఆవులు,గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన బర్రె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం శ్ర�
కోవిడ్ రూల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తరతరాలుగా వస్తోన్నసాంప్రదాయాన్నికర్నూలు జిల్లా వాసులు కొనసాగించారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పిడకల సమరాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఆస్పరి మండలం కైరుప్పల గ్ర