అమరావతి : కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న వైసీపీకి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామాపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తాత్కాలిక జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి స్థానంలో తదుపరి జడ్పీ చైర్మన్గా కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతు పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు గాను అన్ని స్థానాల్లో వైసీపీ సభ్యులే