మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేత రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై చెలరేగిపోయారు. పంచ్ డైలాగులతో బాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు టార్గెట్గా రోజా వేసిన సినిమా పంచ్లు వేదికపైనున్న ఏపీ సీఎం జ
అమరావతి: వైరస్ సోకి నెమళ్లు చనిపోయాయి. చిత్తూరు జిల్లా సోమల మండలం మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో 7 నెమళ్లు మృతిచెందాయి. వీటిని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చార�
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవో జీవీ సుబ్బారెడ్డి పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవో పైవస్తున్న వరుస ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వేంకటేశ్వర సేవా సమ�
అమరావతి : కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న వైసీపీకి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామాపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజ�
అమరావతి : ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యతా శిక్షణ పేరిట కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయ�
అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఫెయిల్యూర్ అనడం క్షమించరానిదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఫూలే విగ్ర�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్�
అమరావతి, జూలై : సినీ నటుడు సోనూసూద్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ఈరోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కోటి యాభై లక్షల ర�
అమరావతి,జూన్ 8: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం �
అమరావతి ,జూన్ 4: ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన తుది శ్వాస విడిచారనే విషయం తీవ్ర విచారానికి లోను చేసిందని పవన్ అన్నారు. ‘కారా మాస్టారుగా తెల�
అమరావతి,జూన్ 2; తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా తరఫున, జనసేన పక్షాన హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్న�
తిరుమల, మే 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 25న మంగళవారం నృసింహ జయంతి జరుగనున్నది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత�
తిరుపతి,మే 23: ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిం�
తిరుమల, 21మే : తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. �