తిరుపతి,9మే :ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ గత శుక్రవారం జారీచేసిన ఆదేశాల ప్రకారం అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ చిత్తూరు జిల
ఆంధ్రప్రదేశ్ లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసింది అక్కడి సర్కారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో మే 5 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వ