‘అందరికీ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వ డం లేదు’ అని ప్రశ్నించిన దళితుడైన ఉమ్మడి మహబూబ్నగర్ జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్కు చుక్కెదురైంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమ�
Warangal | ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆరునెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యమనేతలను కోల్పోయింది. గుండెపోటుతో.. ఆరు నెలల వ్యవధిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish), జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత�
జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
Sampath Reddy | జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురి కాగా.. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, క�
సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో కళాకారులకు కొదువ లేదని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ సౌజన్యంతో టాలెంట్ డ్యాన్స్
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంతో డీఈఓతో మ�
సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చాన�
పదవులు, పైసల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పష్టం చేశారు. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో పదవులు, పైసల కోసం పనిచేయలేదని, ఇక్కడి నీచమైన సంస్కృతిని, వాస్తవాలను ప్రజలకు వి
అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందున అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థ్దాయిలో సమస్యలు స�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశ