మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండ
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలఎత్తుకొని జీవిస్తున్నారని, వారి మోముల్లో ఆనందం వికసిస్తోందని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని ట
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
అమరావతి : కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న వైసీపీకి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామాపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజ�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం �
మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవ�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
నిజామాబాద్ సిటీ : భారత ఉప ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ వల్లబాయి జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సర్దార్ వల్లబ�
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�
ఆసిఫాబాద్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన �
నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాం�
ముదిగొండ : జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మండల కేంద్రం ముదిగొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహా�