మరికల్: పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని నారాయణపేట జడ్పీ వైస్ చైర్ పర్సన్ గౌని సురేఖ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వ్యాక్సిన్ కేంద్ర
ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంఎర్రుపాలెం రైతువేదికలో సీఎంరిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్న15 మంది లబ్ధిదారులకు రూ.4.68 లక్షలు విలువ చేసే చెక్
చింతకాని: చింతకాని మండలంలోని దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.30కోట్లు కేటాయించారని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు లేదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని రై�
కొత్తగూడెం : అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు ఇచ్చే రుణా�
చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపట
చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్�
చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామంలో మంగళవారం జల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులు గంగయ్య సతీమణి ఇటీవల మరణించగా ఆయనను పరామర్శించారు. ఆ తరువాత ముదిగొండకు చెందిన టీఆర్�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �