ఆసిఫాబాద్: పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ �
ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసి
గోవిందరావుపేట : దేవ దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఉమ్మరాజు రాజమౌళి(55) అనే టీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేముల�
బోనకల్లు: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనకల్లులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో అన్�
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి : . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని . ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహలో ప్రభుత్వం విద్యను అందిస్తుందన�
జనగామ జడ్పీ చైర్మన్ చిల్పూరు : మండల కేంద్రంలోని రాజవరం గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల్లో సోమవారం జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమ
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వ
చింతకాని: మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి మహళలకు బతుకమ్మచీరెలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని 26గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచుల
చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్�
బోనకల్లు : మండలంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన నూతన కమిటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సమక్షంలో ప్రకటించారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా బీ.సిలార్బీ, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి వెంక�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయం వద్ద వైరానది, మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల్ కమలరాజు పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరం ప్రజ�
నిజామాబాద్ సిటీ : ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లా పర�
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కనక మోతుబ�
చింతకాని: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగావ్యాక్సినేషన్ డ్రైవ్ను సక్సెస్ చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ నూరుశాతానికి చేర్చాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో �