కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లుడ్ రైస్)ను పక్కదారి పట్టించారు. సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లో దాదాపు రూ.8 కోట్ల విలువైన ధాన్యం, దహెగాం మండలంలో మరికొంత ధాన్యం మ�
ఈ ఏడాది శీతాకాలం ప్రా రంభం నుంచే చలి తీవ్రత అధికమైంది. దీంతో వారంరోజులుగా అనేక ప్రాంతా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12డిగ్రీల కంటే తక్కువగా
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం
‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది.
‘ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇకపై ఆర్థికపరమైన పనులు చేపట్టలేం’ అంటూ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు త
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
అవినీతి అక్రమాలపై మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలో �