బెల్టు దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వేంపల్లి గ్రామస్తులు సోమవారం సిర్పూర్(టీ)-కాగజ్నగర్ రహదారిపై బైఠాయించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది.
మాగబెట్టిన మామిడి పండ్లు తిని ఐదేండ్ల బాలుడు చనిపోగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో హ గ్రామంలో చోటుచేసుకున్నది. అయితే వడదెబ్బతో మరణించినట్టు ప్ర
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జైనూర్ మండలం పానపటార్ ఆశ్రమ పాఠశాలలో బాలుడి మృతి ఘటన మరువక ముందే సిర్పూర్(యూ) మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో విద్యార్థిని మృతిచెందిన ఘటన జిల్లా వాసులను కలచివ
Kidnap Case | ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రాంతంలో నాగరాజు అలియాస్ మురుగన్ అనే వ్యక్తి ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, అధిక డబ్బుల కోసం శిశు విక్రయ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు.
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యా
Labourers | ముగ్గురు కార్మికులు బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకో కార్మికుడు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయాడు.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు.
SP Nithika Panth | బీహార్ నుంచి అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి, బెదిరింపు లేఖలు రాసి హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్టు చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లుడ్ రైస్)ను పక్కదారి పట్టించారు. సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లో దాదాపు రూ.8 కోట్ల విలువైన ధాన్యం, దహెగాం మండలంలో మరికొంత ధాన్యం మ�