నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యా
Labourers | ముగ్గురు కార్మికులు బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకో కార్మికుడు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయాడు.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు.
SP Nithika Panth | బీహార్ నుంచి అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి, బెదిరింపు లేఖలు రాసి హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్టు చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లుడ్ రైస్)ను పక్కదారి పట్టించారు. సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లో దాదాపు రూ.8 కోట్ల విలువైన ధాన్యం, దహెగాం మండలంలో మరికొంత ధాన్యం మ�
ఈ ఏడాది శీతాకాలం ప్రా రంభం నుంచే చలి తీవ్రత అధికమైంది. దీంతో వారంరోజులుగా అనేక ప్రాంతా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12డిగ్రీల కంటే తక్కువగా
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం