కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడులు చేస్తుండగా, భయం భయంగా గ
పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తె
ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేటలో అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి (Bear) మరణించింది. పెంచికల్పేటలోని అగర్గూడ సమీపంలోని అడవుల్లో తీవ్ర గాయాలతో ఎలుగు కలేబరం లభించింది.
కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి �
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు �
World Adivasi Day | ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఎస్పీ కె.సురేశ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో �
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు (Kumram Bheem Project) వరద పోటెత్తింది.
ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం �