దహెగాం మండలం గెర్రె గ్రామంలో కుల దురహంకార హత్యకు గురైన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవా�
ఆదివాసీ గిరిజన హకుల కోసం గోండువీరుడు కుమ్రంభీం జరిపిన ఆత్మగౌరవ పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు స్ఫూర్తిని నింపిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. �
‘ఆదివాసీల హక్కుల పోరాటయోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో నాడు ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.. నేడు అదే కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాటానికి పురంకితం అవుతాం’ అని శాసనమ
Kumram Bheem | ఆదివాసుల హక్కుల కోసం నిజాం సర్కారుతో పోరాడిన సమరయోధుడు కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు పిలుపునిచ్చారు.
కుమ్రం భీం 85వ వర్ధంతిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక�
ఆదివాసీ హక్కులకై నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ ఆకాంక్షించారు.
Adilabad | కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్
జోడెఘాట్లో నాటి నిజాం బలగాలతో తలపడిన గోండు అమరవీరుడు కుమ్రంభీం చుట్టూ ఎన్నో కథనాలు, కల్పనలు అల్లుకున్నాయి. వాటిని ఛేదించే ప్రయాణంలో నేను భీం సతీమణి సోంబాయిని కలిసి మాట్లాడాను.
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
ఆ కాలంల మా తాత జల్, జంగల్, జమీన్ అని ఫైట్ చేసిండు. అది కుమ్రం భీం చెప్పిన నీతి. ఆ నీతిని అమలు చేస్తున్నది కేసీఆరే కదా? ఇంకెవ్వలు అయితరు? కేసీఆర్ తప్ప మా జాతికి లాభం చేయాల్నని ఏ ప్రభుత్వం ఆలోచించలే. చంద్రబ�