నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే కానుకగా ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద విశ్వం ఫంక్షన్హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చామని, ఈ నెల 24 నుంచి ఫంక్షన్హాలును పేదలకు ఉచితంగా అందుబాటులోక�
మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను తెలంగాణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
KTR | ముధోల్ నియోజకవర్గంలోని కుభీర్, కుంటాల, బాసరకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు కిరణ్ కొమ్రేవార్ ఆధ్వర్యంలో హైదరాబాదులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
Gift a Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం అం
KTR | కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయ
అక్షర యుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రుద్రవీణ, అగ్నిధార వంటి కావ్యాలతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో ఆదివారం బీ�
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని, 20 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ఎక్కడి
కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్(101) సోమవారం కన్నుమూశారు. పేదల పక్షపాతిగా, భారత్లో వామపక్ష ఉద్యమంలో చివరి సీనియర్ నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఎనిమిది దశాబ్దాల తన సుదీర్ఘ రాజక