జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తీవ�
‘గోదావరి, కృష్ణా నదుల్లోని ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్కను కూడా వదలకుండా కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసి తెలంగాణ ప్రజల �
గుండె సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసు�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆదివారం) స్వామ�
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ము�
డాలస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు విజయవంతం కావడానికి కృషి చేసిన అక్కడి కొంత మంది వ్యక్తుల మధురమైన జ్ఞాపకాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్మరించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
గుండె నొప్పితో బాధపడుతూ ఏఐజీ దవాఖానలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం అండగా నిలుస్తున్నది.. శుక్రవారం ఉదయం కేటీఆర్ సతీమణి
దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో విదేశాల్లో కన్నుమూసిన మరో తెలంగాణ వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి చేరింది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో కేటీఆర్ అండగా నిలిచారు.
KTR : అమెరికా పర్యటనలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (KTR ) జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు.