‘కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదు, రైతు రుణమాఫీకి మొక్కులేదు.. చివరికి అప్పులు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులు కూడా కరువయ్యాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్త
KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూ�
గత పదేండ్లలో కూడా నోటికొచ్చిన కూతలు కూసిన చానళ్లు ఉన్నయి. స్క్రీన్లు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసిన కవ్వింపు ఉదంతాలెన్నో ఉన్నయి. అయినా ‘ఔట్ ఆఫ్ ది లా’ కేసీఆర్ ప్రభుత్వం పోలేదు.
కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండారపు శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్కు చెందిన యమునూరి రవీందర్లు 2023 సంవత్సరంలో మ�
ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులను ఏడాదిన్నరగా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు పరిహార ప్లాట్ల అప్పగింతకు సిద్ధమైంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం తమ భూముల్ని త్యాగం చేసిన రైతు�
KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా నిన్న సాయంత్రం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
‘లోక్సభ ప్రతిపక్ష నేతగా ఏడాది పూర్తి చేసుకున్న రాహుల్గాంధీ సాధించినదేమీ లేదు. దేశ ప్రజలను ఉద్ధరించినదేమీ లేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో�
‘కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పదేపదే కేసీఆర్, కేటీఆర్పై అబద్ధాలు ప్రసారం చేసి వ్యక్తిగత స్వేచ్ఛ్చకు భంగం కలిగించడం.. మహిళలు అని చూడకుండా ఫొటోలు పెట్టి ఏది పడితే అది పెట్టి చూపెట్టడం.. ఇష్టం వచ�
డల్లాస్లో జరిగిన బీఆర్ఎస్ గ్రాండ్ ఈవెంట్ అత్యంత విజయవంతంగా సాగినందుకు మహేష్ బిగాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఘన విజయాన్నిబట్టి, ఈసారి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూకె, ఆస�
KTR | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు బుధవారం వినూ త్న నిరసన చేపట్టారు.