ఆపద ఉందంటే తానెప్పుడూ ముందుండే మంచి మనసున్న కేటీఆర్ మహేష్ కు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచిడు. మహేష్ కు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ దేశం వెలుపల ఉన్న మహేష్ కు అండగా నిలిచాడు. పొట�
RS Praveen Kumar | బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసుల ఎఫ్ఐఆర్లు గాంధీభవన్లోనే రెడీ అవుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సీక్రెట్ ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని.. వాట్స�
RS Praveen Kumar | ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కడానికి రేవంత్ రెడ్�
KCR | కేసీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నాడో యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపాలపురం గ్రామానికి చెందిన పట్వారి మహేందర్ తన ఒంటిపై కేసీఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా-ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నోటీసులు పంపిస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్య�
‘కేసీఆర్ అంటేనే చరిత్ర.. ఆయన తెలంగాణ ఊపిరి.. అలాంటి కేసీఆర్ నిషాన్ను ఎవరూ చెరిపేయలేరు.. అది ఎవరి తరమూ కాదు’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా- ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసిబి నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తో�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి నోటీసుల పేరుతో కుయుక్తులు పన్నుతుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ