ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావును విచారణకు పిలిచారు. ఈ మేరకు గురువారం నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు. శుక
స్వల్ప అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గురువారం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
KTR | బొగ్గు కుంభకోణం వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
KTR | కాంగ్రెస్ కీలక నాయకుల బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహరం నడుస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ట్రాష్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
BRS Denmark | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పై సిట్ దర్యాప్తుకు పిలవడాన్ని బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల తీవ్రంగా ఖండించారు.
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు అందజేశారు.
KTR | తెలంగాణ భవన్లో సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్�
‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.