KTR | ఫార్ములా-ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తెలంగాణ భవన్కు చేరుకున్నార
పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి, ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటూ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి వనమా వ
MLA Marrirajashekar Reddy | కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి విచారిస్తుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో చేతగాని హామీలు ఇచ్చి పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేయడం పట్ల జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు మండిపడ్డారు.
Niloufer | హైదరాబాద్లో పోలీసులు మరోసారి అత్యుత్సాహం చూపించారు. తెలంగాణ భవన్ సమీపంలో బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 12లో ఉన్న నిలోఫర్ కేఫ్ను ఉన్నపళంగా మూసివేయించారు. కేఫ్ లోపల ఛాయ్ తాగుతున్న కస్టమర్లను
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు.
వేధింపులతో సాధించేమీ లేదని, అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. రే�
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుం�
విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపుల వల్ల వెనక్కి తగ్గేదేలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడం
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాయానికి చేరుకుంటారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ దివంగత సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని అమరచిం త పట్టణంలో ఏర్పాటు చేసేందుకు ఆయన సతీమణి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ �
KTR | రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే.. అక్రమ
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేసు విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు.