KTR | వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అవసరమైన యూరియా (shortage of urea) కోసం రైతులు (Farmers) ఎదురుచూస్తున్నారు.
ECI | బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడార�
ECI | భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర పేరిట చేపట్టిన జిల్లాల పర్యటన.. ప్రజలపై దండయాత్రగా సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒ
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
KTR | హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శతకం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకు
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అనే నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో దర్జాగా ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డిని వెంటబెట్టుకుని స్థానిక ఎమ్మెల్�
KTR : జాతీయ అవార్డు గెలుపొందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్, బలగం బృందానికి కేటీఆర్ (KTR ) అభినందనలు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గర్వపడే క్షణమిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
KTR | కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అన్న నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి తెలిసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి భూములను తిరిగి ఇస్తామ�