హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హరీశ్రావు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ�
కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలన�
అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్' సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. గోపీనాథ్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో ని
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన న