రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.
‘తెలంగాణ సమాజంలోనే, మా రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉన్నది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
అవును, కొందరికి ప్యాంటు తడుస్తున్నది. తెలంగాణ వాదం మళ్లీ ముందుకు వస్తున్నదనే భయం పట్టుకున్నది. తెలంగాణ అస్తిత్వం అణగారి పోలేదని బెంగ కలుగుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆశ ఆవి�
KTR | తన గత ఐదు పుట్టిన రోజులు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దానికి #GiftASmile కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం సబ్రిజిస్టార్ కార్యాలయం (Sub Registrar Office) గత 40 ఏండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్�
తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు తప్పుడు ప్రసారాలు చేస్తూ, చెత్త రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తున్న తెలంగాణ ద్రోహుల మీడియా ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతిని మళ్లీ అధికారంలోకి వచ్చాక బహిష్కరించాలని బీఆర�
తెలంగాణలో యూనివర్సిటీలకు, ఎయిర్పోర్టులకు, ప్రభుత్వ పథకాలకు గాంధీల పేర్లు ఎందుకు పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదు, రైతు రుణమాఫీకి మొక్కులేదు.. చివరికి అప్పులు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులు కూడా కరువయ్యాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్త
KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూ�
గత పదేండ్లలో కూడా నోటికొచ్చిన కూతలు కూసిన చానళ్లు ఉన్నయి. స్క్రీన్లు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసిన కవ్వింపు ఉదంతాలెన్నో ఉన్నయి. అయినా ‘ఔట్ ఆఫ్ ది లా’ కేసీఆర్ ప్రభుత్వం పోలేదు.
కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండారపు శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్కు చెందిన యమునూరి రవీందర్లు 2023 సంవత్సరంలో మ�