బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన కుమార్తె పెండ్లికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల�
ధ్యానబోయిన నర్సింహులు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు. ఈయన కొడుకు నరేశ్ కూడా గులాబీ జెండానే పట్టాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చన�
KTR | బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెండ్లికి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు, ఆయన కుమారుడు నరేశ్
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్
యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో నిర్వహించే పట్టణ కార్యకర్తల సమావేశాని�
KTR | దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుత�
MLC Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి కామన్ సెన్స్ లేదు.. క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి చదువు మీద శ్రద్ధ లేదు కాబట్టి ఇంగ్లీష్ రాదు అని పే�
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప విజయమని శుక్రవారం ఎక్స్వ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొద లైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. అతి చిన్న వయసున్
DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి ఆత్మకు శాం