ఆసియా ఖండంలోని దేశాలు చైనా, జపాన్, సింగపూర్లో జరిగిన అభివృద్ధి గురించి మనం గొప్పగా చెప్పుకొంటాం. ఆసియా ఖండంలోనే ఉన్న పాక్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఛీ ఛీ అంటుంటాం.
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందాల పోటీలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం యూరియా సరఫరాపై అశ్రద్ధ చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదని మంగళవారం ఎక్స్వేద�
మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో �
అవినీతి, అక్రమాలు, స్కాంలతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ చేశారు.
కొందరి డైరెక్షన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కావాలనే బురద జల్లేందుకు మహాన్యూస్ చానల్ అసత్య కథనాలను ప్రసారం చేసిందని, ఆ చానల్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసో�
ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.