నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లిస్ట్ నిజానపల్లి రమ్యకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రమ్యకు ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ అత్యంత ఖర�
Cyclist Ramya | రమ్య తన కలల ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రొఫెషనల్-గ్రేడ్ సైకిల్ కావాలని కోరింది. ఆమె పట్టుదల, స్పష్టమైన లక్ష్యాన్ని చూసి చలించిపోయిన కేటీఆర్, ఆమెకు ఖచ్చితంగా సాయం అందిస్తానని హామీ ఇచ్�
KTR | సనత్ నగర్ నుంచి నిన్న సాయంత్రం నాకో చెల్లె ఫోన్ చేసింది. అన్నా నాకో చిన్న బిడ్డ ఉంది.. మూడు రోజుల నుంచి నీళ్లు వస్తలేవు. ట్యాంకర్ బుక్ చేసినా స్పందిస్తలేరని చెప్పిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
గ్రామీణ కళాకారులు, చేతివృత్తిదారుల నైపుణ్యాన్ని, గ్రామీణ హస్తకళలను అంతర్జాతీయ వినియోగదారులకు చేరువ చేసేందుకు ‘అహార్యాస్' ఆన్లైన్ వేదిక భరోసా ఇస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే టిమ్స్కు అంకురార్పణ చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే మహోన్నతమైన సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ సనత్నగర్ టిమ్స్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థా�
KTR | హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Bandi Sai Bhageerath | రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అర
కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిచేసిన పనులను ప్రారంభించి రేవంత్రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేసి ప్రజలను ఏమార్చే ప్రయత�
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ గురు�
KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ భేటీ అయ్యారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించార�