KTR : అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మగ్దూం భవన్లో ఆయన సురవ�
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవ�
సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల పర్యటించిన సందర్భంలో ఆయన 32వ వార్డులోని మాజీ కౌన్సిలర్ సయ్యద్ సీమాబేగం-అక్రం ఇంటికి వెళ్లారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రా�
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
BRS Party | హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, క�
‘మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంచనాను రూ.1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నది. మూసీనది ప్�
భద్రాచలంలో ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. పట్టణంలోని హరిత టూరిజం హోటల్లో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్కుమార్
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న�