బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయభారతి బీజేపీలో
ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆ తపన కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉదాహరణగా నిలుస్తున్నారు.
“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జ�
కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
KTR | హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా �
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పు�
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోక�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు మత్తడి దూకుతున్న తరుణంలో అక్కడి నుంచి సింగసముద్రానికి వచ్చే కాల్వ పూడికను రైతులే శ్రమదానం చేసితీశారు.
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
చాట్జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ భారత్లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు.