ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను బలవంతపెట్టిన కేంద్రమంత్రి అజయ్భట్ హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బీజేపీకే సాధ్యం అన్నట్టు కనిపి�
స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
Minister KTR | అన్నిసార్లు అన్నింటినీ అక్షరాల్లో చెప్పలేం.. కొన్నిసార్లు మన మనసులోని భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఒక్క సైగతో మన ఫీలింగ్ మొత్తాన్ని చెప్పేయొచ్చు. మాటలకందని అనురాగాన్ని,
పారిశ్రామిక రంగంలో మార్పులు రావాలి మేం చెప్తే రాజకీయం చేస్తున్నారు పారిశ్రామిక సమాఖ్యలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి 35 ఏండ్లలోనే చైనా అగ్రరాజ్యంగా ఎదిగింది విధానాల్లో లోపంతోనే వెనుకబడి ఉన్నాం పెద్ద రాష్ర
కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు మేడ్చల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు మేడ్చల్ జి�
రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా