KTR | పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
ఓటు వేసిన ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 21న ఓట్ల లెక్కింపు, ఫలితాలు 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: యశ్వంత్ తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�
గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా 1.20 లక్షలు 68 ఏండ్లలో లేని అభివృద్ధి 8 ఏండ్లలోనే సాకారం మంత్రి కేటీఆర్ వెల్లడి కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం మేడ్చల్, జూలై 16 (నమస్తే తెలంగాణ):
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారులు, పోడు రైతుల పంచాయితీకి మోదీనే కారణం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల రాష్ట�
కాంగ్రెస్, బీజేపీలలాగా తాము ప్రభుత్వాలను కూల్చలేదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇతర పార్టీల నేతలు స్వయంగా వస్తేనే టీఆర్ఎస్లో చేర్చుకొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కులమత సంకెళ్లలో చికుకుంటే దేశం పురోగమించజాలదని స్పష్టంచేశారు. దేశాభివృద్ధిలో కీలక�
జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
కేసీఆర్ ప్రెస్మీట్పై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల ప్రెస్మీట్లో చెప్పిన అంశాలు రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుత పాఠంలా ఉన్నాయని మంత్
గ్యాస్ సిలిండర్ పడేసి.. కట్టెలు తీసుకోవడమేనా అచ్ఛేదిన్? ట్విట్టర్లో ఆసక్తికర వీడియోపై కేటీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారత్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదని ఐ�