Ktr Interview: ఆయన పొలిటికల్ పంచ్ విసిరితే అవతలి వ్యక్తి దగ్గర సమాధానం ఉండదు. పబ్లిక్ మీటింగ్లో పక్కాగా ప్రసంగిస్తారు. పారిశ్రామికవేత్తలను పలకరిస్తే చాలు రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తాయి. ఐట�
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు పెట్టుబడులు రావని, పారిశ్రామికాభివృద్ధి ఇక ఖాయిలా పడ్డట్టేనని ఉమ్మడి వలస పాలకులు ఎగతాళి చేశారు. కానీ వారి ఊహలను తుత్తునియలు చేశారు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్). నాడు వి
కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తున్నది. ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి… ఇలా అనేక రంగాల్లో త�
కేటీఆర్… ఈ మూడు అక్షరాలు నవశకానికి దిక్సూచి, యువతరానికి ఐకాన్. ఐటీహబ్ నిర్మాణ సారథి. పేదలకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు కేటీఆర్. అనతికాలంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థల చేతుల
కేటీఆర్.. జన్మతః నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న నాయకుడు. రాష్ర్టాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతకైనా తెగించి అనుకున్నది చేసి చూపే మొండితనం ఆయనది. అందుకే ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే �
తెలంగాణలో గ్రామీణ ప్రజల్లో ఉన్న వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రామీణ ప్రాం�
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు
కరోనా సంక్షోభంలో అంగన్వాడీల మరణాలపై సమాచారం లేదన్న కేంద్రం ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. క�
ఎడ్యుకేషన్ హబ్గా సిరిసిల్ల బీసీ స్టడీసర్కిల్కు శాశ్వత భవనం జిల్లా దవాఖానలో సేవలు భేష్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బీసీ స్టడీ సర్కిల్లో ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కలెక
మహబూబ్నగర్టౌన్, జూలై 20 : పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంవోయూ సంయుక్తంగా తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు పీయూ వైస్ చాన్స్లర్ లక్ష్మీకా