హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో శనివారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, గంగు ల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సహా పార్టీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.