యావత్ ప్రపంచమే మెచ్చిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింతగా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. మొన్నటివరకు అభాంబాలు వేస్తూ, ఆరోపణ�
తమిళనాడుకు చెందిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే సీహెచ్ శేఖర్, ఆయన సతీమణి మయూరి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం వీరిని కేటీఆర్కు ఎ�
గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, ‘బహుజన రాష్ట్ర సమితి’ అని పేదలు అంటున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలని పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర�
రోమ్ తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షల
నగరంలోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీవాసులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనకి తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను క
తెలంగాణను ఎడారిగా మార్చేందుకే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నది. కావాలనే మొదటి నుంచి ఏదో ఒక కిరికిరి పెడుతున్నది.
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్ల�
ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆ శ�
తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోల
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�