రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్లో సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టు కమిషనర్ ఎదుట హాజరుకావాలని బీజే�
తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సోమవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. గులాబీ పతాకం సగర్వంగా ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించార�
కరీంనగర్ నియోజకవర్గ ఓటర్లు ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం స్థానిక క్రిస్టియన్ కాలనీలోన
గ్రామాల్లో బీఆర్ఎస్ అపూర్వ స్పందన వస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శి�
Gangula Kamalakar | కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్
: రైతులపై ప్రేమ ఉంటే.. బోనస్ మాట బోగస్ కాకపోతే.. ఎలక్షన్ కోడ్ రాకముందే రూ.500 అమలుకు జీవో జారీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్
‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్
Gangula Kamalakar | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరరు అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) స్పష్టం చేశారు.
అత్యధిక ఓటర్లున్న కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు.
అవినీతికి పాల్పడుతున్నాడని బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని, అలాంటి బండికి ప్రజ లు ఓటుతో బుద్ధిచెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలా�
‘ఆంధ్రా నాయకులు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.