రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 4న నిర్వహించనున్నారు. క్యాతన్పల్లితోపాటు కోరం లేక వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను సైతం అదే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు వేసిన తీరు ప్రజాస్వామంలో చీకటి రోజుగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత�
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భం�
బడ్జెట్ అంతా మోసం, ద్రో హం అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డా రు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతూ.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేపీ వివేకానందతో కలిసి ఆయన మాట్ల�
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వ�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
కరీంనగర్లోని 51వ డివిజన్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి �
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జ�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె�