సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వ�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
కరీంనగర్లోని 51వ డివిజన్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి �
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జ�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె�
Gangula Kamalakar | ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమాన�
42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, సమావేశాలు జరుగకుండా అడ్డుకోవా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్రెడ్డి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూ�
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం పనులను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కమలాకర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తమరావు, �
సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆర