రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు కొత్తపల్లి మండలం చింతకుంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి�
బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి.. వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతుచూస్తామని బెదిరించడం దుర్మార్గమని మ�
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం కేంద్ర మంత్రి బండి సంజయ్ నైజమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయనమీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీం�
‘హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలకు ఎవరో ఒకరు తంతారని అనుకున్నాం. కరీంనగర్లో అది నిజమైంది’ అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై బీజేపీ విష సంస్కృతికి బీజం వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భౌతిక దాడులకు తెరతీసింది. తప్పుమీద తప్పు అన్నట్టు ఒకే రోజు మూడు చోట్ల దాడులకు తెగబడి అరాచకం సృష్టించింది. నగర�
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్పై బీజేపీ దాడిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో విష సంస్కృతికి తెరతీశారని ఆగ్రహిస్తున్నారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీ�
Gangula kamalakar | ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా మీరు రాష్ట్రప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పడంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తే దాన్సి స్వీకరించాలి. కాన
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని, ప్రజల భద్రత, రక్షణ కల్పించేందుకు పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ �