ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇక నుంచి భవిష్యత్లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే విజయమని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత�
కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్న రైతాంగం, రేవంత్ పాలనలో ఆగమవుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేయడంతో గోస పడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవ�
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కళకళలాడిన తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరువుకు నిలయంగా మారుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు పుష్కలంగా నీరందించిన వరదకాల�
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు.
కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆదివారం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద మహాధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈ ధర్నాకు రైత
రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి పనులకు తాను సహకరిస్తున్నా.. పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీస సమాచారం ఇవ్వరా..? అని అధికారులపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు.
కరీంనగర్ అనాదిగా బీఆర్ఎస్ కంచుకోట అని, రాబోయే రోజుల్లో జిల్లాలో ‘కారు’ సునామీ సృష్టించడం ఖాయమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
వర్షాలు లేక రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారని, వారం రోజుల్లో వరదకాలువ నుంచి నీటిని విడుదల చేయాలని, చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకని, చివరి దశలో పనులను పెండింగ్లో పెట్టడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పూర్వ జిల్లా ఎలగందుల వంతెన తుది దశ
‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర�
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు కొత్తపల్లి మండలం చింతకుంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి�
బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి.. వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతుచూస్తామని బెదిరించడం దుర్మార్గమని మ�
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.