బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంత్రులు బెంబేలెత్తిపోయి, గజగజ వణికిపోయి సభ ఫెయిల్ అయ్యిందంట
BRS Party | తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణను సాధించిన ఇంటిపార్టీ 25 ఏండ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కనీవినీ ఎరుగని రీతిలో సర్�
తెలంగాణ అంటేనే పోరుగడ్డ. తెలంగాణ అంటేనే ఉద్యమాలకు చిరునామా.. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలకుపైగా జరిగిన అన్యాయంపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దంన్నరపాటు సుదీర్ఘ పోరు సలిపిం�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమయం సమీపించడంతో గులాబీ దండు ఎల్కతుర్తికి దారి కడుతున్నది. పాదయాత్రలు.. ఎడ్లబండ్లు, ప్రభబండ్ల ద్వారా జాతరవోలె కదలివస్తున్నది. ఇప్పటివరకు ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాల ద్వారా ది�
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక బీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశ�
గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, వెంటనే రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
“మా నాన్న కేసీఆర్ వద్దని చెప్పి ఉండకపోతే నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలనే కోరిక తన అమ్మలో బలంగా ఉండేదని తెలిపా�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్షన్నర మందిని తరలిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు అను
నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తెకుండా చూడాలని, వారంలోగా ఎల్ఎండీ ప్రాజెక్టులో 13టీఎంసీల నీరు నిల్వ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాజె
మన దేశంలోని 100 కోట్ల మందికి కనీస ప్రాథమిక అవసరాలకు మించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే శక్తి లేదు. తమ సంతోషానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేక అటు సంతోషానికి, ఇటు దుఃఖానికి మధ్య వారు కొట్టుమిట్టా�
‘మా ప్రాంతంలో మంచినీళ్లు రావడం లేదు.. మా దగ్గర సాగునీళ్లు పారడం లేదు.. మా నియోజకవర్గంలో కరెంట్ కోతలతో సతమతమవుతున్నాం.. రైస్ మిల్లులు నడవడం లేదు.. మా ఏరియాలో మిషన్ భగీరథ బంద్ అయింది.. తాగునీటి కోసం ప్రజలు �
శాసనసభలో బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది, ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వాడిన భాషకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సుధీర్ర�