కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. స్మార్ట్సిటీలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన �
‘నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పు.. పార్టీ మారిన నీకు మాట్లాడేహక్కు లేదు.. రాజీనామా చేసే దమ్ముందా?’ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్న�
“కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్ల సీడీఎఫ్ ప్రతి ఎమ్మెల్యే పేరిట ఇచ్చారు. కావాలంటే అప్పటి ప్రొసీడింగ్స్ కూడా చూపుతాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్�
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిప�
అదానీతో సీఎం రేవంత్రెడ్డి అంటకాగుతున్న వైనాన్ని శాసనసభ వేదికగా ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్య
నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్లో శుక్రవారం చేపట్టనున్న దీక్షాదివస్కు సంబంధి�
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న గుడిపై ఆశలు చిగురించాయి. వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అట్టహాసంగా భూమిపూజ పూర్తయి, నిర్మాణం మొదలయ్యే సమయంలో కాంగ్రెస్�
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరస్థితి కనిపించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల విషయం
‘బాల సదనం చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. వారి భవిష్యత్తు కోసమే సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీం
కల్లాల్లో ధాన్యం కొనాలని, లారీలో వడ్ల లోడు ఎత్తాలని రైతులు అడుగుతుంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో బిజీగా ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. అబద్ధపు
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించాలన్న ఆలోచనతోనే అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. స్థానిక ఫిల్టర్బెడ్లో 147 కోట్ల వ్యయంతో చేపట�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. గురువారం రాత్రి 8.30 గంటల తర్వాత నగరంలోని గంగుల నివాసానికి చేర�