కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవార
‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాం గ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప�
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
Banakacherla | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా బందయ్యే వరకు తమ పోరాటం ఆగదని, తెలంగాణ ప్రయోజనాల కోసం, రైతు సమస్యలు తీర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసిన విధంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కరీంనగర్లోనూ నిలిచిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వం, అధ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో పేరుకపోయినా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకొవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు వచ్�
వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పద్మనగర్లో గల ప్రకృతి హోటల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి అనిరుధ్రెడ్డి పుష్పగుచ్ఛం అం దజేసి ఘన స్వాగతం పలికా రు.
అమెరికాలోని డాలస్లో (Dallas) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వైదికైన డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4
గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30,31 తేదీల్లో అమెరికాలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మున్నూరుకాపు ప్రముఖుల సమావేశం జరిగింది.
తెలంగాణను ఎండబెట్టి.. ఆంధ్రాకు నీళ్ల ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర అని, అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 2014 కంటే
కాంగ్రెస్ పార్టీని కూల్చి తాను సీఎం అవుతానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఆయనకు తన క్యాబినెట్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే ముప్పు ఉన్నదని మాజీ మంత�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి అప్పని హరీశ్ వర్మ మాజీ మంత్రి గం