బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.
సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే.
ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
రాష్ట్రంలో మాదిగలకు ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్షో ముగిసేవరకూ అడగడుగునా వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీ�
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం స్థానాల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ చిహ్నంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్చేస్తూ బీఆర్ఎస్ ఎమ్
బీఆర్ఎస్లో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరి అభినవ కట్టప్ప అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వి
భారతదేశ రాజకీయం విలువల వలువలు ఎప్పుడో విప్పేసింది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి జీవితాంతం తనకంటూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి.. చివరి నిమిషంలో కొడుకు కోసమో.. కూతురు కోసమో పార్టీ మారడంతో అంతకా�
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన మూడు ఎంపీ టికెట్లను కాంగ్రెస్ పార్టీ మాల సామాజికవర్గానికే కట్టబెట్టినట్టయ్యింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్�