సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
అగ్ర హీరో పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 21న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శనివారం మంత్రి కేటీఆర్న�
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కిసాన్ విజయోత్సవ సమితి సంస్థ ‘కిసాన్ రత్న’ అవార్డును ప్రకటించింది
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్గా జరిగే ఆ సదస్సులో తెలంగాణ ఐటీశాఖ మంత్రి క�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన మనుమడు, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య
ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వె�
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రి�