సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు సంస్థలకు �
లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధించిందని, అనతి కాలంలోనే ఎన్నో ఆవిష్కరణలతో ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగిందని లండన్కు చెందిన ఫార్మా కంపె�
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.
Bio Asia 2023 | ఫార్మారంగంలో రాబోయే దశాబ్దం భారత్దే అని.. దీనికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వాల్సి ఉం
Bio Asia 2023 | తెలంగాణలో నైపుణ్యంగల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని చెప్పారు.
దేశంలో గ్రామీణ క్రీడలు కార్పొరేట్ కలను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కబడ్డీ కొత్త హంగులతో అదరగొడుతుండగా, వాలీబాల్ నూతన ఒరవడితో ముందుకొచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో యువకుల అభిమాన క్రీడగా వెలుగొందుతున�
మీరేం చేస్తారో తెలియదు, నరేందర్ బతుకాలి. ఎంత ఖర్చయినా పర్లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందాలి, తను మళ్లీ ఆరోగ్యవంతుడై ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని’ యశోద డాక్టర్లకు చెప్పారట.
దేశంలోనే మొట్టమొదటి ‘ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ ఆన్వీల్స్ వాహనం అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని హెచ్ఎండీఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి ఈ వ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విఫలమైన నాయకుడని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని విమర్శించారు. ‘ఓటుకు నోటు’కు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్కు.. తనను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క
చిన్న పిల్లలు ఉన్న కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం సరికొత్త ఆలోచన చేసింది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)లో ఆరు నెలల నుంచి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఏషియా-2023 సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగనున్నది. 50 దేశాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తల
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.