హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక�
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తాకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ విశ్వగురు వరల్డ్ రికార్డ్సు అవ�
No Data Available ..నో డాటా అవేలబుల్ గవర్నమెంట్ కేంద్ర సర్కారుపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం వెంటనే వైరల్.. కామెంట్లు, మీమ్స్తో మోదీ ప్రభుత్వాన్ని ఆటాడుకున్న జనం హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత�
కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బంజారాహిల్స్, నవంబర్ 30: వెంకటేశ్వరకాలనీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల కోసం రూ.3కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని మంగళవారం కార్పొరేటర్�
మంత్రిని కలిసిన శ్రీజ, రాహుల్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 20వ ర్యాంకర్ శ్రీజను, 218వ ర్యాంకర్ కంకణాల రాహుల్రెడ్డిని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వక�
రాష్ట్ర ప్రగతిని కీర్తించిన ఇండియా టుడే కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధి వ్యవసాయరంగంలో అనూహ్య ప్రగతి రాష్ట్ర ఆర్థికవృద్ధికి అదే ప్రధాన చోదకం 12 అభివృద్ధి సూచికల ఆధారంగా సర్వే హర్షం వ్యక్తం చేసిన మంత్�
ధాన్యం సేకరణపై స్పష్టత కోసం మరోసారి చర్చలు సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్గోయల్తో భేటీ 23న జరిగిన సమావేశంలో ఎటూ తేల్చని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై కేం�
పెద్దల సభకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి, కూచకుళ్ల మరోసారి సత్తా చాటిన అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ కరువై పోటీకి దూరంగా ప్రతిపక్షాలు నేడు అధికారికంగా అధికారుల ప్రకటన మహబూబ్నగర్, నవంబర్ 25 (న�
మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన ఐదుగురు మంచిర్యాలలో కాంగ్రెస్కు షాక్ మంచిర్యాలటౌన్, నవంబర్ 25 : మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల క
టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
వేల మంది రైతులను వీధుల్లో పడేసినోళ్లు దేశభక్తులా? రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేవాళ్లు దేశ ద్రోహులా? అమర కిసాన్లకు సీఎం పరిహార ప్రకటన గర్వకారణం తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సోషల్ మీడియా�