స్వరాష్ట్రంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన ‘గ్రామజ్యోతి’ గ్రామాల ముఖరూపం మార్చేసింది.
ఆ చదువుల తల్లి భవిష్యత్తు అంధకారం కాకుండా మనసున్న మంత్రి కేటీఆర్ నేనున్నానని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు లేని అనాథ రుద్ర రచన. పైగా పేదరికం ఆమెను చదువుల్లో పైకి వెళ్లకుండాఅడ్డుపడబోయింది.
కేబీఆర్ పార్క్లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. ఒక మాతృమూర్తి రాసిన లేఖ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హృదయాన్ని కదిలించింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కులోని నెమళ్లను చూసి తమ ఐదేండ్ల బాలుడ
సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. మేము ఇచ్చే వాళ్లం.. మీరు తీసుకొనే వాళ్లు అనే తరహాలో వ్యవహరిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే.
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక సన్నివేశం చోటుచేసుకొన్నది. భారతదేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపెట్టాలన్న తీర్
వివిధ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికైన సభ్యులకు తమ పరిధిలోని అన్ని ము న్సిపాలిటీలు, నగరపాలక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మున్సిపల్శాఖ
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వారి నుంచి గత ఎనిమిదేండ్లలో 1,234 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకొన్నామని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
ఇరాన్తో స్టేట్ ఆర్కైవ్స్ ఒప్పందం టీహబ్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురాతన పత్రాలు, రికార్డులను భద్రపరిచేందుకు తెలంగాణ స్టే�